Saturday, December 6, 2025
E-PAPER
Homeజాతీయంరూపాయి పతనానికి ఆర్థిక మంత్రికి వింతభాష్యం

రూపాయి పతనానికి ఆర్థిక మంత్రికి వింతభాష్యం

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: భారత రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్ తో పోలిస్తే జీవితకాల కనిష్టానికి పతనమవుతోంది. రూపాయి విలువ 90.70-91 మార్క్ కు తాకనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి పతనం పూర్తిగా ప్రతికూలమేమీ కాదని, ఇలాంటి పరిస్థితులు ఎగుమతిదారులకు ప్రయోజనకరమేనని వింతభాష్యం చెప్పారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమ్మిట్లో మాట్లాడారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -