Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మండలంలోని చంద్రాయన్ పల్లి గ్రామంలో  అనారోగ్యంతో మరణించిన లింగమ్మ, ముత్తయ్య,  లింగయ్య కుటుంబాలను వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కరరావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఒక్కొక్క కుటుంబానికి రూ.5000 చొప్పున ముగ్గురి కుటుంబాలకు రూ.15వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కోళ్ల సీనయ్య, కావలి సత్తయ్య, చిలేశ్వరం శీను, గడ్డమీది బాల లక్ష్మయ్య, జమ్ముల మాణిక్యం, జమ్ముల రాగయ్య, ఎర్ర గెల్వయ్య, గడ్డమీది రామస్వామి, ఎర్ర రామకృష్ణ, మల్లేష్ చంద్రాయన్ పల్లి పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad