Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeబీజినెస్ఆసూస్‌ నుంచి ఐదు కొత్త మోడళ్లు

ఆసూస్‌ నుంచి ఐదు కొత్త మోడళ్లు

- Advertisement -

హైదరాబాద్‌ : ఆసూస్‌ ఇండియా తన ఆర్‌ఓజీ, టీయూఎఫ్‌ శ్రేణీలో ఐదు కొత్త మోడల్‌ ల్యాప్‌టాప్‌లను విడుదల చేసినట్టు ప్రకటిం చింది. ప్రీమియం అనుభవంలో రాజీ పడకుండా, గేమ్‌ప్లే, సృజనాత్మక కంటెంట్‌ ప్రొడక్షన్‌, అధిక పనితీరుతో వీటిని డిజైన్‌ చేసినట్టు పేర్కొంది. టీయూఎఫ్‌ గేమింగ్‌ ఎ16, టీయూఎఫ్‌ గేమింగ్‌ ఎఫ్‌16, ఆర్‌ఓజీ స్టిక్స్‌ జి16, ఆర్‌ఒజి జెఫిరస్‌ జి14 వేరియంట్లు అసాధారణమైన పనితీరు కఠినమైన మన్నికను అందిస్తాయని తెలిపింది. వీటి ధరల శ్రేణీని రూ.1,44,990 నుంచి రూ.1,84,990గా నిర్ణయించింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad