Friday, August 8, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న మాజీ కౌన్సిలర్

పారిశుద్ధ్య పనులు చేయిస్తున్న మాజీ కౌన్సిలర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి : మొహరం పండుగ సందర్భంగా ఎనిమిదో వార్డులో అవార్డు మాజీ కౌన్సిలర్ పంగ రెక్కల స్వామి మున్సిపల్ సిబ్బందితో పారిశుద్ధ్య పనులు మంగళవారం చేయించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమ ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలన్నారు. రానున్న వర్షాకాలంలో నీళ్లు నిలువ పెట్టకుండా చూడాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యాలు మంచిగా ఉంటాయన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img