Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

బాదిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – జక్రాన్ పల్లి
బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నట్ట బోజన్న తమ్ముడు నట్ట నిఖిల్ అకాల మరణం చెందారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రూరల్ ఇంచార్జి యువ నాయకులు జగన్, రూరల్ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -