Tuesday, July 22, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రి పొన్నంని కలిసిన మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ 

మంత్రి పొన్నంని కలిసిన మాజీ తాజా మున్సిపల్ చైర్ పర్సన్ 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
 హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో తెలంగాణ రాష్ట్ర రవాణా,  బీసీ సంక్షేమ శాఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ ని మంగళవారం కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి  మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్  మాట్లాడుతూ కామారెడ్డి లో కాంగ్రెస్ బలో పేతానికి కృషిచేయాలని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని పొన్నం ప్రభాకర్  సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో, కామారెడ్డి పట్టణ మాజీ కౌన్సిలర్లు, బంపర్ లతా శ్రీనివాస్, చాట్ల వంశీకృష్ణ, పిడుగు మమతా సాయిబాబా, తాయాబ సుల్తానా సలీం,రంగ రమేష్, తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -