- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
మండల కేంద్రంలోని శ్రీకృష్ణవేణి హై స్కూల్ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ ఉచిత రక్తదాన శిబిరంలో భాగంగా ఆక్సిస్ బ్యాంకు ఫ్రీఛార్జ్ బ్యాంకు మేనేజర్ సురేష్ బ్యాంకు సిబందితో కలసి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రతహీనత ఉన్నవారికి వ్యాధిగ్రస్తులకు సికిల్ సెల్ ఎనీమియా వ్యాధి ఉన్నవారికి ఈ రక్తాన్ని అందించాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో పాఠశాల ప్రిన్సిపల్ సతీష్ కుమార్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



