- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
జక్రాన్ పల్లిలో ఇంటర్మీడియట్ రెండవసంవత్సరం విద్యార్థులు మొదటిసవత్సరం విద్యార్థులకు ప్రెషర్స్ పార్టీ శనివారం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డ్యాన్స్ లు చేస్తూ అలరించారు. సీనియర్ విద్యార్థులు, జూనియర్ విద్యార్థులకు చదువులో ఏవిధంగా ముందుకు వెళ్ళాలి, జూనియర్స్ కి చదువులో ఎలాంటి సహయ సహాకారలు అందించడంలో ముందుంటాం అని విద్యార్థులు ధైర్యం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో ప్రిన్సిపాల్ సుధారాణి, కంచరీ రవికుమార్, నజీర్, సత్యం సాయి, బాలరాజు తదితర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -