- Advertisement -
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలకేంద్రంలోని పీహెచ్సీలో గడ్డం వెంకటస్వామి (కాకా ) వర్ధంతిని పురస్కరించుకొని సోమవారం రోగులకు పండ్లు పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి మౌనిక, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అభిమానులు చిర్ర మహేష్, అంజి, జగన్, భద్ర తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



