- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా సీనియర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి జి. చంద్రశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆమోదంతో రాష్ట్ర సర్కార్ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేసింది.
- Advertisement -