Sunday, June 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంతెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్‌గా జి. చంద్రశేఖర్‌ రెడ్డి

తెలంగాణ ప్రధాన సమాచార కమిషనర్‌గా జి. చంద్రశేఖర్‌ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా సీనియర్‌ ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి జి. చంద్రశేఖర్‌ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ ఆమోదంతో రాష్ట్ర సర్కార్‌ ఈ నియామక ఉత్తర్వులను జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -