Monday, December 8, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్లోబల్‌ సమ్మిట్‌-2025 విజయవంతం కావాలి

గ్లోబల్‌ సమ్మిట్‌-2025 విజయవంతం కావాలి

- Advertisement -

పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో రాలేక పోతున్నా : సీఎం రేవంత్‌కు ఖర్గే లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ -2025 విజయవంతం కావాలని ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆకాంక్షించారు. పార్లమెంటు సమావేశాలు, ముందస్తు షెడ్యూల్‌ నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025 కు హాజరు కాలేకపోతున్నానని తెలిపారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. గ్లోబల్‌ సమ్మిట్‌ విజయవంతాన్ని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -