- Advertisement -
నవతెలంగాణ – దుబ్బాక
సర్కారు బడులు విజ్ఞానానికి నిలయాలు అని కాంప్లెక్స్ హెచ్ఎం బండి నర్సవ్వ అన్నారు. శుక్రవారం దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి ఎంపీపీఎస్ లో నిర్వహించిన బడిబాట కార్యక్రమంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని సర్కార్ బడుల్లోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీఎస్ హెచ్ఎం నిమ్మ రమేష్, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
- Advertisement -