Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సభా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ 

సభా స్థలాన్ని పరిశీలించిన ప్రభుత్వ విప్ 

- Advertisement -

నవతెలంగాణ – తుర్కపల్లి  : మండలం తిరుమలపురం గ్రామంలో 6 తారీకు నిర్వహించనున్న సీఎం బహిరంగ సభ స్థలాన్ని ప్రభుత్వ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మదర్ డైరీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్ రెడ్డి ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఐనాల మహేందర్ ర్రెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు ధానవత్ శంకర్ నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ చాడ భాస్కర్ రెడ్డి మండల నాయకులు జిల్లాస్థాయి అధికారులు తాసిల్దార్ దేశ్యనాయక్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -