Sunday, June 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నరేంద్ర ఆచార్య మహారాజ్ సంస్థాన్ మఠంకు గవర్నర్ చే పురస్కారం

నరేంద్ర ఆచార్య మహారాజ్ సంస్థాన్ మఠంకు గవర్నర్ చే పురస్కారం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: జగద్గురు నరేంద్ర ఆచార్య మహారాజ్ సంస్థాన్ మఠంనకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తరపున గౌరవ పురస్కారం అందజేయడం జరిగింది. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని గవర్నర్ నివాసం ఉండే రాజ్ భవన్ లో జగద్గురు నరేంద్ర ఆచార్య మహారాజ్ సంస్థాన్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా గవర్నర్ మఠ్ సంస్థానమునకు గుర్తింపుగా గౌరవ పురస్కారం సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మఠం సంస్థాన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -