- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి (బిబిపేట్)
బీబీపేట్ మండలం మాందాపూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375 వ జయంతినీ ఘనంగా నిర్వహించారు. ఆయన జయంతి సందర్భంగా సోమవారం గౌడ సంఘం ప్రతినిధులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం ప్రతినిధులు నారాగౌడ్, కిష్టాగౌడ్, వెంకట్ స్వామి గౌడ్, స్వామిగౌడ్, రామాగౌడ్, నాగరాజ్ గౌడ్, రాజాగౌడ్, గంగాధర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, బోప్పన్న గౌడ్, శ్రీమాన్ గౌడ్, దయానంద్ గౌడ్, కార్తీక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -