- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హరీశ్రావు, సంతోష్ గురించి ఆలోచించాలని కేసీఆర్కు బిడ్డగా చెబుతున్నట్లు కవిత తెలిపారు. ‘‘తెలంగాణ ఉద్యమంలో మొదట్నుంచీ హరీశ్రావు లేరు. పార్టీ పెట్టాక 10 నెలల తర్వాత వచ్చారు. రేవంత్రెడ్డికి హరీశ్రావు ఎప్పుడో లొంగిపోయారు. ఆయన్ను గమనించుకో రామన్న(కేటీఆర్). సీఎం రేవంత్రెడ్డి, హరీశ్రావు ఒకే విమానంలో ప్రయాణించారా? లేదా? చెప్పాలి. సంతోష్, హరీశ్రావు గ్యాంగ్లతో BRSకు పట్టిన జలగలు.’’ అని కవిత అన్నారు.
- Advertisement -