Monday, June 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు ముగిసిన హ‌రీశ్‌రావు విచార‌ణ‌

కాళేశ్వ‌రం క‌మిష‌న్ ముందు ముగిసిన హ‌రీశ్‌రావు విచార‌ణ‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరు కాగా విచారణ ముగిసింది. 45 నిమిషాల పాటు హరీశ్‌రావును కమిషన్ ప్రశ్నించింది. మరికాసేపట్లో హరీశ్ మీడియాతో మాట్లాడనున్నారు. కమిషన్ ఎలాంటి ప్రశ్నలు అడిగింది? ఏం సమాధాన ఇచ్చారనేది వెల్లడించే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -