Thursday, March 5, 2026
E-PAPER
Homeతాజా వార్తలునేటితో ముగియనున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ

నేటితో ముగియనున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ – హైద‌రాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ గురువారం మధ్యాహ్నం 2.30 గంటలకు తన ఛాంబర్‌లో కీలక విచారణ చేపట్టనున్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై దాఖలైన రెండు కీలక పిటిషన్లపై తుది వాదనలు వినిపించబడనున్నాయి. ఈ విచారణ నేటితో ముగియనుంది, దీంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. స్పీకర్ నిర్ణయంపై అందరి దృష్టి నెలకొని ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -