- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ క్యాంపస్ లో నూతనంగా యూజి& పి జీ ద్వారా ప్రవేశాలు జరుగుతున్న ప్రక్రియలో బాగంగా విద్యార్ధులు కొరకు ఎన్ ఎస్ యూ ఐ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా అద్వర్యంలో హెల్ప్ డిస్క్ ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు అడ్మిషన్ విషయములో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షుడు చౌదపల్లి మహేష్, ఉపాధ్యక్షుడు గూడూరి అరుణ్ తేజ, జనార్ధన్ కార్యదర్శి అనీల్,ఇలియాస్ పాల్గొన్నారు.
- Advertisement -