Saturday, October 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ భువనగిరికి రాక..

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ భువనగిరికి రాక..

- Advertisement -

నవతెలంగాణ  – భువనగిరి
భువనగిరి మున్సిపల్ రాయగిరి గ్రామ పరిధిలోని మాస్కుంటలో జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ శనివారం ఉదయం 11 గంటల 20 నిమిషాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి న్యాయవాదులు హాజరుకావాలని బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోల్లేపల్లి కుమార్ విజ్ఞప్తి చేశారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -