Thursday, September 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం 

ఉత్తమ ఉపాధ్యాయురాలికి సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో బయోసైన్స్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న హనుమాన్లు స్రవంతిని గురువారం పీఆర్టీయూ నాయకులు సన్మానించినారు. ఇటీవల జిల్లా కేంద్రంలో కలెక్టర్, ఎమ్మెల్యే, డి ఈ ఓ చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డును అందుకోవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు నాయకులు లక్ష్మణ్ పటేల్, నరసింహారెడ్డి గద్దె గంగాధర్ ,గంగామణి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -