- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : నగరంలోని రైల్వే పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న రైల్వే కానిస్టేబుల్ శీనా నాయక్, కృష్ణయ్య లకు కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఆదివారం నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి ఆధ్వర్యంలో వారిద్దరికీ వారి సేవలను గుర్తించి శాలువార్త సత్కరించి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైల్వే సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -