- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని హోసింగ్ బోర్డ్ టీచర్స్ కాలనీ లోని గణేష్ మండలి వద్ద శుక్రవారం నిర్వహించిన అన్న ప్రసాదం కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కె రామరావు, ఎస్ గంగారాం, నల్లవార్ సార్, డబ్ల్యూ బాలాజీ, కుశల్ సేట్, బి శ్యామ్, వినోద్ సేట్, పాలేకర్ నాగేష్ గౌడ్, తదితర కమిటీ సభ్యులు భక్తులు పాల్గొన్నారు.
- Advertisement -