Sunday, November 16, 2025
E-PAPER
Homeఆటలుముంబయిపై హెచ్‌పిఆర్సీ గెలుపు

ముంబయిపై హెచ్‌పిఆర్సీ గెలుపు

- Advertisement -

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌లో జరుగుతున్న పోలో 2025 చాంపియన్‌షిప్‌లో ముంబయిపై హెచ్‌పీఆర్సీ విజయం సాధించింది. శనివారం జరిగిన గ్రూప్‌ దశ మ్యాచ్‌లో ముంబయి వారియర్స్‌పై హైదరాబాద్‌ పోలో రైడింగ్‌ క్లబ్‌ 18-07తో ఘన విజయం సాధించింది. 6-2, 4-1, 6-2, 2-2తో హెచ్‌పీఆర్సీ ఆధిపత్యం చూపించింది. హెచ్‌పీఆర్సీ తరఫున చైతన్య కుమార్‌ 2 గోల్స్‌, అర్సలాన్‌ ఖాన్‌ 9 గోల్స్‌, సైఫ్‌ అటారి 6 గోల్స్‌ నితిన్‌ రెడ్డి ఓ గోల్‌ కొట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -