- Advertisement -
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్
అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ మండలంలో వికలాంగుల సంఘాలను అధికంగా ఏర్పాటు చేయడంపై డిఆర్డిఏ, శిశు సంక్షేమ వికలాంగుల శాఖ ఆధ్వర్యంలో శనివారం హుస్నాబాద్ ఏపీఎం బబ్బురు తిరుపతిని శాలువాతో సన్మానించారు.
- Advertisement -



