- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్య (59*) బ్యాట్ ఝళిపించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ (26), అక్షర్ పటేల్ (23) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి మూడు, సిపమ్లా రెండు, ఫెరీరా ఒక వికెట్ తీశారు.
- Advertisement -



