Thursday, December 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఇండిగో సంక్షోభం.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల పరిహారం

ఇండిగో సంక్షోభం.. ఆ ప్రయాణికులకు రూ.10 వేల పరిహారం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇటీవల ఇండిగో సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. విమానాల రద్దు, ఆలస్యంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 3, 4, 5వ తేదీల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు రూ.10 వేల చొప్పున పరిహారం చెల్లిస్తామని ఇండిగో ప్రకటించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -