Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయస్థాయి బాస్కెట్ బాల్ లో ఐరిస్ విద్యార్థులు 

జాతీయస్థాయి బాస్కెట్ బాల్ లో ఐరిస్ విద్యార్థులు 

- Advertisement -

నవతెలంగాణ – బొమ్మలరామారం 
మండలంలోని యావపూర్ పరిధిలో గల ఐరిస్ పాఠశాల విద్యార్థులు నాందేడ్‌లో జరిగిన 5వ రోలర్ బాస్కెట్‌ బాల్ నేషనల్ ఛాంపియన్‌షిప్ లో 2వ స్థానంలో నిలిచి సత్తా చాటారు. విద్యార్థులకు 10 రజత పతకాలు లభించాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రుద్ర లక్ష్మీ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తున్నారని,తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -