Saturday, November 15, 2025
E-PAPER
Homeజిల్లాలుజమ్మూకశ్మీర్ పేలుడు..డీజీపీ కీలక ప్రకటన

జమ్మూకశ్మీర్ పేలుడు..డీజీపీ కీలక ప్రకటన

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్ పేలుడు ఘటనపై డీజీపీ నళిన్ ప్రభాత్ మీడియాతో కీలక విషయాలు వెల్లడించారు. పేలుడు ఘటన ప్రమాదమేనని స్పష్టం చేశారు. ఘటనపై అనవసరపు ఊహాగానాలు వ్యాప్తి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రమాద ఘటనలో 9 మంది మృతి చెందినట్లు తెలిపారు. ఓ SIA, ముగ్గురు FSL, ఇద్దరు ఫొటోగ్రాఫర్లు, ఇద్దరు రెవెన్యూ అధికారులు, ఓ దర్జీ చనిపోయినట్లు చెప్పారు. మరో  27 మంది గాయపడ్డట్లు పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -