Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుతెలంగాణ నూతన డీజీపీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట 

తెలంగాణ నూతన డీజీపీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట 

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులైన బి.శివధర్ రెడ్డిని శనివారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీ కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -