Sunday, December 7, 2025
E-PAPER
Homeజిల్లాలుమృతుని కుటుంబాన్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన జుక్కల్ ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ- జుక్కల్

వజ్రకండి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రకాష్ పటేల్ గుండెపోటుతో మరణించారు. ఆ కుటుంబాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదివారం పరామర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధితుడు ప్రకాష్ పటేల్ ఆకస్మాత్తుగా మరణించడం కుటుంబానికి తీరని లోటు అని అన్నారు. ప్రకాష్ పటేల్ కు చిన్న పిల్లలు ఉన్నారని, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -