Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeఅంతర్జాతీయంవిరిగిపడ్డ కొండచరియలు..1000 మందికిపైగా మృతి

విరిగిపడ్డ కొండచరియలు..1000 మందికిపైగా మృతి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌ : ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఘోర ప్రకృతి విపత్తు చోటుచేసుకుంది. మర్రా పర్వతాల ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడడంతో ఓ గ్రామం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఘటనలో 1000 మందికి పైనే ప్రజలు మృతి చెందారు. ఈ విషయాన్ని సూడాన్‌ లిబరేషన్‌ మూమెంట్‌/ఆర్మీ ధ్రువీకరించింది. రోజుల తరబడి వర్షం కురవడంతో ఆగస్టు 31న కొండచరియలు విరిగిపడ్డట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఒక్కరే బతికినట్లు చెప్పారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad