- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి, బీబీపేట్
ఆషాడ మాసం చివరి ఆదివారం సందర్భంగా కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండల కేంద్రంలో గల శ్రీ మల్లికార్జున స్వామి, పోచమ్మ తల్లి దేవాలయంలో ఆర్యవైశ్య మహిళలు ఉదయం నుండి, స్వామివారికి, అమ్మ వారికి పూజలు , లలిత సహస్ర పారాయణాలు, పాటలు, చిన్న చిన్న ఆటలు, అమ్మవారికి ఒడిబియాలు సమర్పించారు. అక్కడే ఆషాడ మాస వనభోజనాలు నిర్వహించుకున్నారు.
- Advertisement -