- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో షేక్పేట డివిజన్ లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణ వాతావరణం నెలకొనడంతో, పోలీసులు రంగంలోకి దిగి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. పోలింగ్ బూత్లు 4, 5, 6, 7, 8 వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున గుమిగూడారు. పలువురు కార్యకర్తలను బూత్ ఏరియాస్ నుంచి చెదరగొట్టడానికి లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రక్రియ మందకొడిగా కొనసాగింది.
- Advertisement -



