Tuesday, July 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన నాయకులు

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – తొగుట : మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావును మండల నాయకులు పరామర్శించారు. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో శాస్త్ర చికిత్స చేయించుకున్నారు. విషయం తెలు సుకున్న మండల బిజెపి సీనియర్ నాయకులు మల్లు గారి శ్రీకాంత్ రెడ్డి, వెంకట్రాముల బాల్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆయురారోగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకోవాలని కోరినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -