Thursday, August 14, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య..

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్  : అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మలుపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం మల్లు పల్లి గ్రామానికి చెందిన స్వామి (39) గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాదులో కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. మతిస్థిమితం లేక పలు ఆస్పత్రిలో చికిత్స పొందగా అప్పుల ఎక్కువయ్యాయి. గత నెల 29న ఇంటికి వెళ్తున్నానని చెప్పి మల్లుపల్లి గ్రామానికి వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకోగా కుటుంబ సభ్యులు సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిర్వహించారు. చికిత్స పొందుతూ స్వామి మరణించగా కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad