Friday, September 5, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే తోటను కలిసిన మండల నాయకులు

ఎమ్మెల్యే తోటను కలిసిన మండల నాయకులు

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ : జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి సోమవారం సాయంత్రం హైదరాబాదులో మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కలిశారు. ఎమ్మెల్యే ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే జుక్కల్ ఎమ్మెల్యే ఏఐజి ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కావడంతో సోమవారం పలువురు నాయకులు హైదరాబాదుకు వెళ్ళి కలిశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తాజా మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad