Saturday, October 18, 2025
E-PAPER
Homeక్రైమ్పెళ్లైన 5 నెలలకే వివాహిత ఆత్మహత్య

పెళ్లైన 5 నెలలకే వివాహిత ఆత్మహత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా తొండంగి మండలం గోపాలపట్నంలో 23 ఏళ్ల శిరీష భర్త ప్రదీప్‌కుమార్, అత్త వేధింపులు భరించలేక పెళ్లైన 5 నెలలకే ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్‌ నోట్‌లో “నా చావుకు కారణం నా అత్త నాగమ్మ, నా భర్త” అని రాసింది. శిరీష వేరొకరితో చాటింగ్‌ చేస్తోందని నెల రోజుల నుంచి అత్త, భర్త కొట్టి, మాటలతో వేధించారు. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పినా పట్టించుకోలేదు. దీంతో  ఫ్యాన్‌కి ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -