- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణలో 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్. గనులశాఖ ముఖ్యకార్యదర్శిగా అదనపు బాధ్యతలు
- రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శిగా లోకేశ్ కుమార్
- ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శిగా నవీన్ మిట్టల్
- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రకాష్
- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్గా శశాంక్ గోయొల్
- హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి
- రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీగా రాజీవ్గాంధీ హనుమంతు
- సమాచారశాఖ కమిషన్ కార్యదర్శిగా భారతి లక్పతి నాయక్
- ఆర్అండ్ఆర్ కమిషనర్గా కిల్లు శివకుమార్ నాయుడు
- సాధారణ పరిపాలన విభాగం సంయుక్త కార్యదర్శిగా చిట్టెం లక్ష్మి
- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా ఇ.నవీన్ నికోలస్
- టి.వినయ్ కృష్ణారెడ్డి- నిజామాబాద్ కలెక్టర్
- సృజన- మహిళాశిశుసంక్షేమశాఖ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు
- ఎల్.శివశంకర్- వ్యవసాయ సహకార శాఖసంయుక్త కార్యదర్శి, విపత్తు నిర్వహణ సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు
- కె.హైమావతి- సిద్దిపేట కలెక్టర్
- పి.గౌతమ్- సింగరేణి డైరెక్టర్
- వాసం వెంకటేశ్వర్రెడ్డి- ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ డైరెక్టర్
- కె.నిఖిల- మత్స్యశాఖ డైరెక్టర్
- వల్లూరు క్రాంతి- పర్యాటకశాఖ ఎండీ
- పి.ఉదయ్ కుమార్- ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ సీఈవో
- ప్రియాంక ఆల- టీజీపీఎస్సీ కార్యదర్శి
- పి.ప్రావిణ్య- సంగారెడ్డి కలెక్టర్
- మిక్కిలినేని మను చౌదరి- మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్
- అనుదీప్ దురిశెట్టి- ఖమ్మం కలెక్టర్
- స్నేహ శబరీష్- హనుమకొండ కలెక్టర్
- ముజామిల్ ఖాన్- పౌరసరఫరాలశాఖ డైరెక్టర్
- Advertisement -