- Advertisement -
నవతెలంగాణ – జక్రాన్ పల్లి
మండల కేంద్రంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డు సభ్యులను మాల సంఘ సభ్యులు సాల్వల తో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బండి పద్మ, ఒకటో వార్డు సభ్యురాలిని , రెండవ వార్డ్ సభ్యుని మాల సంగం వద్ద శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘ సభ్యులందరూ పాల్గొన్నారు.
- Advertisement -



