Saturday, June 14, 2025
E-PAPER
HomeNewsఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు

ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జి మంత్రులు

- Advertisement -

– ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఉమ్మడి 10 జిల్లాలకు ఇన్‌ చార్జి మంత్రులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి దామోదర రాజనర్సింహ (మహబూబ్‌ నగర్‌), దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు (రంగారెడ్డి), పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి (వరంగల్‌), పొన్నం ప్రభాకర్‌ (హైదరాబాద్‌), డి.అనసూయ సీతక్క (నిజామాబాద్‌), తుమ్మల నాగేశ్వర రావు (కరీంనగర్‌), జూపల్లి కృష్ణారావు (ఆదిలాబాద్‌)తో పాటు మంత్రి వివేక్‌ వెంకటస్వామిని మెదక్‌ కు, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ నల్లగొండకు, వాకిటి శ్రీహరి ఖమ్మం జిల్లాకు ఇన్‌చార్జి మంత్రులుగా ఉంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -