Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిర్దపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..

మిర్దపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
2వ సాధారణ తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆలూర్ మండలం మిర్దపల్లి గ్రామంలో సర్పంచ్ పదవికి ఎటువంటి ప్రత్యర్థులు లేకపోవడంతో యల్లా సాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన యల్లా సాయిరెడ్డి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, అందరికీ అందుబాటులో ఉంటూ పారదర్శక పరిపాలన అందించేందుకు కృషి చేస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -