Thursday, August 14, 2025
EPAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని మద్దికుంట, రెడ్డి పేట జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలను బుధవారం ఆకస్మికoగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మధ్యాహ్న భోజనం, విద్యా బోధనపై అడిగి తెలుసుకున్నారు. బిల్లులు మంజూరు కావడం లేదని మధ్యాహ్న భోజనంలో గుడ్డును అందించకపోవడం సరైనది కాదని, వారానికి మూడుసార్లు గుడ్డు పెట్టే నిబంధన ఉందని, ఇలాంటివి పునరావృతం కాకుండా తప్పకుండా గుడ్డును అందించాలని సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad