నవతెలంగాణ – భువనగిరి : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు భారీ కేక్ కట్ చేసి సామాజిక సేవా కార్యక్రమాలు, పండ్ల పంపిణీ, దేవాలయాల్లో పూజలు నిర్వహించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర కార్యదర్శి పిట్టల బాలరాజు ఆధ్వర్యంలోజిల్లా కేంద్రంలో పేదలకు అన్నప్రసాద వితరణ, రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ జిల్లా అధ్యక్షులు సామల రవీందర్ సోమ రవీందర్ రెడ్డి, డాకూర్ ప్రకాష్, సుబ్బుర్ శ్రీనివాస్, రాజశేఖర్, జలతరాజు, నరసింహ యాదవ్, హరినాథ్ రెడ్డి, జానీ, కానుగంటి ప్రేమో కుమార్, తోట కుమార్, తోటకూర పాండు, పాల్గొన్నారు.
ఘనంగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES