Wednesday, October 29, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే 

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి బుధవారం డొంకేశ్వర్ మండలం గంగ సముంధర గ్రామానికి చెందిన సాయవ్వ మరణించడంతో బుధవారం  వారి ఇంటికి వెళ్ళి పరమార్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సాయవ్వ మరణించిన  నలుగురి జీవితాల లో ఇంకా బ్రతికి ఉంది అని అవయవాలు దానం చేసిన కుటుంబ సభ్యులు చాలా గొప్పవారు అని అన్నారు. డొంకశ్వర్ లో ఇటీవల మరణించిన వారి కుటుంబాల ఇండ్లకు వెళ్ళి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో  బిజెపి మండల అధ్యక్షుడు చిన్న రెడ్డి,కళ్ళే సంతోష్ రెడ్డి, చిన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -