Thursday, June 5, 2025
E-PAPER
Homeఆదిలాబాద్బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే..

బాధిత కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం: జన్నారం మండలంలోని కిష్టాపూర్, రాంనాయక్ తండా, సోనాపూర్, గ్రామానికి చెందిన వివిధ కారణాలతో  పలువురు మృతి చెందిన కుటుంబాలను, అనారోగ్యంతో బాధపడుతున్న బాధిత కుటుంబాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  పరామర్శించారు. మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దుర్గం లక్ష్మీనారాయణ వైస్ చైర్మన్ పసియుల్లా  పార్టీ అధ్యక్షులు ముజాఫర్ అలీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం, బండారి స్వామి మామిడిపల్లి ఇందయ్యా  రమేష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -