Wednesday, January 7, 2026
E-PAPER
Homeజిల్లాలుసంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

సంక్రాంతికి 5 వేలకు పైగా ప్రత్యేక బస్సులు!

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా దాదాపు 5 వేలకు పైగా బస్సులు నడపాలని టీజీ ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో 2,500.. ఏపీకి 3 వేల వరకు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని జనవరి 9వ తేదీ నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడపనుంది. ఒకట్రెండు రోజుల్లో ఈ స్పెషల్ బస్సుల వివరాలు ప్రకటిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -