- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : 2006 ముంబయి రైలు పేలుళ్ల ఘటనకు సంబంధించి బాంబే హైకోర్టు.. 12 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. వారిపై మోపిన అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. ఆ పేలుళ్లలో 189 మంది ప్రాణాలు కోల్పోయారు.
- Advertisement -