- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ శ్రావణి బుధవారం వివిధ వార్డులలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సూపర్వైజర్ నరేందర్ , పర్యావరణ ఇంజనీర్ పూర్ణమౌళి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



