Saturday, June 28, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నగరంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

నగరంలో మున్సిపల్ కమిషనర్ పర్యటన

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : నిజామాబాద్ జిల్లా కేంద్రానికి ఆదివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వస్తున్నారు. ఈ నేపథ్యంలో బైపాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్ ప్రాంతాన్ని నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ శనివారం పరిశీలించారు. అదేవిధంగా నగరంలోని పలు ప్రాంతాలను పర్యటిస్తూ ఎక్కడికక్కడ పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -